ధిక ఉష్ణం వల్ల రక్తం మాలినమై దేహ సంబంధంగా ఈ వ్యాధి సంభవించి కొన్నాళ్ళుండి తిరిగి నయమౌతుంది ..
ఉన్న వాళ్ళు ఉర్చుకోలేని పరిస్థి ఏర్పడుతుంది ఇతరులు చూడటానికి ఐన కాలిన విధంగా ఎర్రగా కనిపిస్తాయి
ముందుగా విరోచనాలు మందు తీసుకుని అనంతరం దొండాకు రసంతో మజ్జిగ కలుపుకుని తగ్గేవరకూ త్రాగాలి వాడుతుండాలి .. రోజు రాత్రుల్లో దొండకు నువ్వుల నూనెతో ఉడికించి లేపనం చేసుకోవాలి
మా పోస్టులకి లైక్ చేసేవారికి నమస్కారం ...
ముఖ్యంగా మా పోస్టులు షేర్ చేసే వారికి ఎల్లవేళలా ఏదైనా సమాచారం ఇవ్వగలం
Omkaram Guruji Maharaj HYD 9441288365



